The target is those who are in villages ఊరవతల ఉన్నవే టార్గెట్
The target is those who are in villages ఊరవతల ఉన్నవే టార్గెట్
The target is those who are in villages - వేపాడ మండలం బానాదిలో ఈ నెల 13న అర్ధరాత్రి దాటిన తరువాత ఒకే రోజు ఐదు దేవాలయాల్లో దొంగలు పడ్డారు. ఊరి పొలిమేరల్లో ఉన్న శివాలయం, వినాయక మందిరం, ఆంజనేయ స్వామిగుడి, మరిడిమాంబ, పరదేశమ్మ ఆలయాల్లో హుండీలు పగులగొట్టి డబ్బులు ఎత్తుకుపోయారు. ఒకేసారి ఐదు ఆలయాల్లో చోరీ జరగడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
The target is those who are in villages - వేపాడ మండలం బానాదిలో ఈ నెల 13న అర్ధరాత్రి దాటిన తరువాత ఒకే రోజు ఐదు దేవాలయాల్లో దొంగలు పడ్డారు. ఊరి పొలిమేరల్లో ఉన్న శివాలయం, వినాయక మందిరం, ఆంజనేయ స్వామిగుడి, మరిడిమాంబ, పరదేశమ్మ ఆలయాల్లో హుండీలు పగులగొట్టి డబ్బులు ఎత్తుకుపోయారు. ఒకేసారి ఐదు ఆలయాల్లో చోరీ జరగడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.