Uttam Kumar comments: కేసీఆర్, హరీష్రావు చెప్పేవన్నీ అసత్యాలే: మంత్రి ఉత్తమ్కుమార్
Uttam Kumar comments: కేసీఆర్, హరీష్రావు చెప్పేవన్నీ అసత్యాలే: మంత్రి ఉత్తమ్కుమార్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.27 వేలకోట్లే ఖర్చు చేసిందని, గత ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తవడం నిజం కాదని తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్రావు అసత్యాలు చెబుతున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.27 వేలకోట్లే ఖర్చు చేసిందని, గత ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తవడం నిజం కాదని తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్రావు అసత్యాలు చెబుతున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు.