Vijayawada POCSO Case: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించిన కోర్టు

విజయవాడ భవానిపురం పరిధిలో 5 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. బాధిత బాలికకు రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Vijayawada POCSO Case: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించిన కోర్టు
విజయవాడ భవానిపురం పరిధిలో 5 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. బాధిత బాలికకు రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.