ఢిల్లీలో కాల్పుల కలకలం.. 12 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు

దేశరాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది.నగరంలోని రోహిణి ప్రాంతంలో 12 రౌండ్లకు పైగా కాల్పులు జరిగినట్టు సమాచారం అందుతోంది.

ఢిల్లీలో కాల్పుల కలకలం.. 12 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు
దేశరాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది.నగరంలోని రోహిణి ప్రాంతంలో 12 రౌండ్లకు పైగా కాల్పులు జరిగినట్టు సమాచారం అందుతోంది.