Vijayawada: రామవరప్పాడు రింగ్ వద్ద లారీని ఆపిన పోలీసులు.. తనిఖీ చేయగా..
Vijayawada: రామవరప్పాడు రింగ్ వద్ద లారీని ఆపిన పోలీసులు.. తనిఖీ చేయగా..
ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడుకు తరలిస్తున్న 1,300 కిలోల గంజాయిని విజయవాడ డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. రామవరప్పాడు రింగ్ వద్ద తనిఖీ చేసిన లారీ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెట్టెలో 38 సంచుల్లో దాచిన 561 ప్యాకెట్లు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడుకు తరలిస్తున్న 1,300 కిలోల గంజాయిని విజయవాడ డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. రామవరప్పాడు రింగ్ వద్ద తనిఖీ చేసిన లారీ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెట్టెలో 38 సంచుల్లో దాచిన 561 ప్యాకెట్లు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.