Vizianagaram: వృద్ధురాలి మృతదేహాన్ని వాసన చూసి.. అక్కడక్కడే తిరిగిన పోలీస్ డాగ్స్.. ఆ తర్వాత

బంగారం కోసం నాన్నమ్మనే హతమార్చిన మనవడి దారుణం విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. భోగాపురం మండలం ముడసలపేటలో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించి, నిందితుడైన మనవడిని అరెస్టు చేశారు. డాగ్ స్క్వాడ్ ఆధారాలతో అనుమానం బలపడగా, విచారణలో హత్య చేసిన నిజం బయటపడింది. దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Vizianagaram: వృద్ధురాలి మృతదేహాన్ని వాసన చూసి.. అక్కడక్కడే తిరిగిన పోలీస్ డాగ్స్.. ఆ తర్వాత
బంగారం కోసం నాన్నమ్మనే హతమార్చిన మనవడి దారుణం విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. భోగాపురం మండలం ముడసలపేటలో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించి, నిందితుడైన మనవడిని అరెస్టు చేశారు. డాగ్ స్క్వాడ్ ఆధారాలతో అనుమానం బలపడగా, విచారణలో హత్య చేసిన నిజం బయటపడింది. దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.