అమరావతి వర్సెస్ మావిగన్ : ఇప్పట్నుంచే 2029 ఎన్నికల వేడి..!

రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ ఇప్పట్నుంచే సిద్ధమయ్యే పనిలో పడింది. ప్రధానంగా రాజధాని అమరావతికి ప్రత్యామ్నాయంగా 'మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు' (మావిగుణ్) కారిడార్‌ను రాజధానిగా అభివృద్ధి చేస్తామనే నినాదంతో ముందుకెళ్లే దిశగా అడుగులు వేస్తోంది.

అమరావతి వర్సెస్ మావిగన్ : ఇప్పట్నుంచే 2029 ఎన్నికల వేడి..!
రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ ఇప్పట్నుంచే సిద్ధమయ్యే పనిలో పడింది. ప్రధానంగా రాజధాని అమరావతికి ప్రత్యామ్నాయంగా 'మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు' (మావిగుణ్) కారిడార్‌ను రాజధానిగా అభివృద్ధి చేస్తామనే నినాదంతో ముందుకెళ్లే దిశగా అడుగులు వేస్తోంది.