ఆరావళిలో మైనింగ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

ఉత్తరాదిలో ఢిల్లీ నుంచి గుజరాత్‌ వరకూ ఆరావళి పర్వతాలు రక్షణ కవచంలా ఉన్నాయి. అలాంటి ఈ పర్వతాల్లో మైనింగ్‌‌కు అనుమతి ఇస్తూ తీసుకున్న మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో కేంద్రం యూటర్న్ తీసుకుంది. కొత్త మైనింగ్ లీజులను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం వెలువడింది. పర్యావరణాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ నిషేధం విధించారు. అయితే, పర్వతాల నిర్వచనంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఆరావళిలో మైనింగ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
ఉత్తరాదిలో ఢిల్లీ నుంచి గుజరాత్‌ వరకూ ఆరావళి పర్వతాలు రక్షణ కవచంలా ఉన్నాయి. అలాంటి ఈ పర్వతాల్లో మైనింగ్‌‌కు అనుమతి ఇస్తూ తీసుకున్న మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో కేంద్రం యూటర్న్ తీసుకుంది. కొత్త మైనింగ్ లీజులను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం వెలువడింది. పర్యావరణాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ నిషేధం విధించారు. అయితే, పర్వతాల నిర్వచనంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.