ఇది ప్రజా తీర్పు కాదు.. బీజేపీ పన్నిన కుట్ర: మమతా బెనర్జీ
ఇది ప్రజా తీర్పు కాదు.. బీజేపీ పన్నిన కుట్ర: మమతా బెనర్జీ
సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, లోక్భవన్కు వెళ్లనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. ఎన్నికల్లో తాము బీజేపీతో పోరాడలేదని, ఎలక్షన్ కమిషన్ (ఈసీ)తో పోరాడామని అన్నారు.
సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, లోక్భవన్కు వెళ్లనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. ఎన్నికల్లో తాము బీజేపీతో పోరాడలేదని, ఎలక్షన్ కమిషన్ (ఈసీ)తో పోరాడామని అన్నారు.