ఇంద్రాదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు..ఝరితో కేస్లాపూర్‌కు బయలుదేరిన మెస్రం వంశీయులు

కేస్లాపూర్‌ నాగోబా జాతర మహాపూజలకు ముందు నిర్వహించే ప్రధాన ఘట్టాన్ని మెస్రం వంశీయులు బుధవారం పూర్తిచేశారు. డిసెంబర్‌30న కేస్లాపూర్‌ నుంచి గంగాజల సేకరణకు కాలినడకన బయలుదేరిన మెస్రం వంశీయులు ఈ నెల 7న జన్నారం మండలం హస్తిన మడుగులో గంగాజలాన్ని సేకరించి తిరుగుపయనమయ్యారు.

ఇంద్రాదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు..ఝరితో కేస్లాపూర్‌కు బయలుదేరిన మెస్రం వంశీయులు
కేస్లాపూర్‌ నాగోబా జాతర మహాపూజలకు ముందు నిర్వహించే ప్రధాన ఘట్టాన్ని మెస్రం వంశీయులు బుధవారం పూర్తిచేశారు. డిసెంబర్‌30న కేస్లాపూర్‌ నుంచి గంగాజల సేకరణకు కాలినడకన బయలుదేరిన మెస్రం వంశీయులు ఈ నెల 7న జన్నారం మండలం హస్తిన మడుగులో గంగాజలాన్ని సేకరించి తిరుగుపయనమయ్యారు.