రైతులకు మేలు చేసే ఈ-పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మతో కలిసి జిల్లాలో ఈ-పంట నమోదుపై వ్యవసాయానుబంధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
రైతులకు మేలు చేసే ఈ-పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మతో కలిసి జిల్లాలో ఈ-పంట నమోదుపై వ్యవసాయానుబంధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.