నిర్వాసితులందరికీ న్యాయం: ఎమ్మెల్యే శిరీష

అర్హత ఉన్న ప్రతి నిర్వాసితుడికీ న్యాయం చేస్తామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష భరోసా ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం స్థానిక టీడీపీ కార్యాలయంలో కాశీబుగ్గ ఆర్వోబీ నిర్వాసితులకు ఇళ్ల పట్టాల ను పంపిణీ చేశారు.

నిర్వాసితులందరికీ న్యాయం: ఎమ్మెల్యే శిరీష
అర్హత ఉన్న ప్రతి నిర్వాసితుడికీ న్యాయం చేస్తామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష భరోసా ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం స్థానిక టీడీపీ కార్యాలయంలో కాశీబుగ్గ ఆర్వోబీ నిర్వాసితులకు ఇళ్ల పట్టాల ను పంపిణీ చేశారు.