పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉగ్రవాదాన్ని కీర్తిస్తూ UNGAలో ప్రసంగించినప్పుడు భారత్ తరపున పెటల్ గెహ్లాట్ ధీటుగా సమాధానం చెప్పారు. భారత్ గొంతును ధాటిగా వినిపించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉగ్రవాదాన్ని కీర్తిస్తూ UNGAలో ప్రసంగించినప్పుడు భారత్ తరపున పెటల్ గెహ్లాట్ ధీటుగా సమాధానం చెప్పారు. భారత్ గొంతును ధాటిగా వినిపించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.