ఓటెత్తిన పల్లె జనంతొలి విడత పంచాయతీల్లో భారీగా పోలింగ్
ఓటెత్తిన పల్లె జనంతొలి విడత పంచాయతీల్లో భారీగా పోలింగ్
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గురువారం తొలి విడత పంచాయతీల్లో భారీగా పోలింగ్నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. సమస్యాత్మక కేంద్రాలతోపాటు అన్ని పోలింగ్సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గురువారం తొలి విడత పంచాయతీల్లో భారీగా పోలింగ్నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. సమస్యాత్మక కేంద్రాలతోపాటు అన్ని పోలింగ్సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.