కుక్క పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఏం తేలనుంది.. జాహ్నవి కోసం రంగంలోకి పవన్ కల్యాణ్..

కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసు రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. ఎనిమిది రోజులుగా పాప ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు, స్థానికులు విస్తృతంగా గాలిస్తున్నారు. కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందడంతో దానికి పోస్టుమార్టం నిర్వహించగా, నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

కుక్క పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఏం తేలనుంది.. జాహ్నవి కోసం రంగంలోకి పవన్ కల్యాణ్..
కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసు రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. ఎనిమిది రోజులుగా పాప ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు, స్థానికులు విస్తృతంగా గాలిస్తున్నారు. కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందడంతో దానికి పోస్టుమార్టం నిర్వహించగా, నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.