కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్ర భుత్వం అన్ని రంగాల్లో విఫల మైందని రైతులకు, సింగరేణి కార్మికులకు ఇ చ్చిన హామీలను విస్మరించి సీఎం రేవంత్‌రెడ్డి అన్యాయం చేశా రని మం చిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్ర భుత్వం అన్ని రంగాల్లో విఫల మైందని రైతులకు, సింగరేణి కార్మికులకు ఇ చ్చిన హామీలను విస్మరించి సీఎం రేవంత్‌రెడ్డి అన్యాయం చేశా రని మం చిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు.