మిషన్ భగీరథ పథకంలో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా నిర్వహణ చేపట్టిన ఎన్సీసీ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
మిషన్ భగీరథ పథకంలో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా నిర్వహణ చేపట్టిన ఎన్సీసీ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.