కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ

అమ్రాబాద్‌ మండలం మన్ననూరు గ్రామం లో రూ.10 లక్షలతో మంజూరైన మైనార్టీ కమ్యూనిటీ భవన పను లకు ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ మంగళవారం భూమి పూజ చే శారు.

కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ
అమ్రాబాద్‌ మండలం మన్ననూరు గ్రామం లో రూ.10 లక్షలతో మంజూరైన మైనార్టీ కమ్యూనిటీ భవన పను లకు ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ మంగళవారం భూమి పూజ చే శారు.