కశ్మీరంలా కార్మికవాడలు

మంచిర్యాల జిల్లా శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 9.30 గంటల వరకు కూడా పొగమంచు కారణంగా ఇండ్లు, సింగరేణి బొగ్గు గనులు సరిగా కనిపించలేదు. సింగరేణి కార్మికక్షేత్రాల్లో పొగమంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉంది.

కశ్మీరంలా కార్మికవాడలు
మంచిర్యాల జిల్లా శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 9.30 గంటల వరకు కూడా పొగమంచు కారణంగా ఇండ్లు, సింగరేణి బొగ్గు గనులు సరిగా కనిపించలేదు. సింగరేణి కార్మికక్షేత్రాల్లో పొగమంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉంది.