గత పాలకుల నిర్లక్ష్యం.. ప్రజాధనం వృథా

గత వైసీపీ ప్రభుత్వం అవలంభించిన అస్తవ్యస్త విధానాలతో అనేక పథకాలు మధ్యలో నిలిచిపోయాయి. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయింది. వైసీపీ పాలకుల అసమర్థతతో విద్యార్థుల చదువులకు ఆటంకాలు కలుగుతున్నాయి.

గత పాలకుల నిర్లక్ష్యం.. ప్రజాధనం వృథా
గత వైసీపీ ప్రభుత్వం అవలంభించిన అస్తవ్యస్త విధానాలతో అనేక పథకాలు మధ్యలో నిలిచిపోయాయి. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయింది. వైసీపీ పాలకుల అసమర్థతతో విద్యార్థుల చదువులకు ఆటంకాలు కలుగుతున్నాయి.