Businessmen everywhere అంతటా వ్యాపా‘రూలు’

Businessmen everywhere కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చే ఉద్దేశంతో వివిధ రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించింది. ఈ ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరాలి. ఈ బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించగా అసలు జీఎస్టీ తగ్గలేదని చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎలకా్ట్రనిక్‌ వస్తువులైన టీవీలు, ఫ్రీజ్‌లు, ఆటోమొబైల్స్‌కి చెందిన కార్లు, బైకులు, ధరలు తగ్గాయని అటు జీఎస్టీ అధికారులు, ఇటూ ప్రజాప్రతినిధులు తమ ప్రచారాలతో ఊదరగొడుతున్నారు.

Businessmen everywhere అంతటా వ్యాపా‘రూలు’
Businessmen everywhere కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చే ఉద్దేశంతో వివిధ రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించింది. ఈ ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరాలి. ఈ బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించగా అసలు జీఎస్టీ తగ్గలేదని చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎలకా్ట్రనిక్‌ వస్తువులైన టీవీలు, ఫ్రీజ్‌లు, ఆటోమొబైల్స్‌కి చెందిన కార్లు, బైకులు, ధరలు తగ్గాయని అటు జీఎస్టీ అధికారులు, ఇటూ ప్రజాప్రతినిధులు తమ ప్రచారాలతో ఊదరగొడుతున్నారు.