విద్యాశాఖలో అంతర్ జిల్లాల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలు, ఎంఈవోల స్థాయికి సంబంధించి మొత్తం 32 మంది అంతర్ జిల్లాల బదిలీలకు అర్హత సాధించారు.
విద్యాశాఖలో అంతర్ జిల్లాల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలు, ఎంఈవోల స్థాయికి సంబంధించి మొత్తం 32 మంది అంతర్ జిల్లాల బదిలీలకు అర్హత సాధించారు.