ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లకు పదోన్నతి

జిల్లా పరిషత్‌ (జడ్పీ) పరిధిలో ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ల (ఏవో)గా పదోన్నతి కల్పించి, వారికి స్థానాలను కేటాయిస్తూ శనివారం సీఈవో రవికుమార్‌ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లకు పదోన్నతి
జిల్లా పరిషత్‌ (జడ్పీ) పరిధిలో ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ల (ఏవో)గా పదోన్నతి కల్పించి, వారికి స్థానాలను కేటాయిస్తూ శనివారం సీఈవో రవికుమార్‌ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.