గిరిజన గ్రామాలకు పక్కా రోడ్లు..ప్రతి విలేజ్కు బీటీ రోడ్డు ఉండాలనే లక్ష్యంతో సర్కార్ ప్రణాళికలు

రాష్ట్రంలోని మారుమూల పల్లెలు, గిరిజన తండాల రవాణా కష్టాలు తీరనున్నాయి. ప్రతి పంచాయతీకి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు 100 శాతం కనెక్టివిటీ, ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

గిరిజన గ్రామాలకు పక్కా రోడ్లు..ప్రతి విలేజ్కు బీటీ రోడ్డు ఉండాలనే లక్ష్యంతో సర్కార్ ప్రణాళికలు
రాష్ట్రంలోని మారుమూల పల్లెలు, గిరిజన తండాల రవాణా కష్టాలు తీరనున్నాయి. ప్రతి పంచాయతీకి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు 100 శాతం కనెక్టివిటీ, ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.