ఘనంగా 'పశ్చిమబంగ దివస్' వేడుకలు.. సీఎం సువేందు అధికారితో కలిసి పాల్గొన్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఇవాళ ‘పశ్చిమబంగ దివస్’ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.

ఘనంగా 'పశ్చిమబంగ దివస్' వేడుకలు.. సీఎం సువేందు అధికారితో కలిసి పాల్గొన్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఇవాళ ‘పశ్చిమబంగ దివస్’ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.