- చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. శాస్త్రోక్తంగా శ్రీ చక్ర తిరుమంజనం..
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం (అక్టోబర్ 02) ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు
