జీఎస్టీ 2.0పై విద్యార్థులకు అవగాహన

రాజాం జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ దూసి రామారావు ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0పై విద్యార్థులతో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మంజి షణ్మఖరావు, మధు పాల్గొన్నారు,

జీఎస్టీ 2.0పై విద్యార్థులకు అవగాహన
రాజాం జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ దూసి రామారావు ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0పై విద్యార్థులతో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మంజి షణ్మఖరావు, మధు పాల్గొన్నారు,