రాజమహేంద్రవరం జీజీహెచ్కు వచ్చిన గర్భిణి డెలివరీ సమయంలో అధిక రక్తస్రావంతో మృతిచెందడం దురదృష్టకరమని, అది తనను తీవ్రంగా కలచివేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన జీజీహెచ్ గైనిక్ విభాగాన్ని ఆయన సందర్శించారు.
రాజమహేంద్రవరం జీజీహెచ్కు వచ్చిన గర్భిణి డెలివరీ సమయంలో అధిక రక్తస్రావంతో మృతిచెందడం దురదృష్టకరమని, అది తనను తీవ్రంగా కలచివేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన జీజీహెచ్ గైనిక్ విభాగాన్ని ఆయన సందర్శించారు.