టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 84.7 శాతం ఉత్తీర్ణత

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లాలో 84.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.

టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 84.7 శాతం ఉత్తీర్ణత
పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లాలో 84.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.