హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. బుధవారం బంజారాహిల్స్లో తాగునీటిని వృథా చేసిన ఒక వ్యక్తికి ఏకంగా రూ. 10 వేలు జరిమానా విధించారు.
హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. బుధవారం బంజారాహిల్స్లో తాగునీటిని వృథా చేసిన ఒక వ్యక్తికి ఏకంగా రూ. 10 వేలు జరిమానా విధించారు.