తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ కార్యాచరణ వేగవంతం చేయాలి : సీఎం రేవంత్

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి 100 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి మళ్లించే ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. మహారాష్ట్రతో వెంటనే సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు.

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ కార్యాచరణ వేగవంతం చేయాలి : సీఎం రేవంత్
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి 100 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి మళ్లించే ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. మహారాష్ట్రతో వెంటనే సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు.