తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు.. కొత్తగా మూడు స్పెషల్ రైళ్లు, ఆగే స్టేషన్లు ఇవే

Tirupati To Charlapalli Special Trains: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తిరుపతి-చర్లపల్లి, పంధర్‌పూర్-తిరుపతి మార్గాల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా కూడా ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ప్రయాణికులు తమ ప్రయాణాలను ఈ రైళ్ల ఆధారంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ స్పెషల్ రైళ్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు.. కొత్తగా మూడు స్పెషల్ రైళ్లు, ఆగే స్టేషన్లు ఇవే
Tirupati To Charlapalli Special Trains: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తిరుపతి-చర్లపల్లి, పంధర్‌పూర్-తిరుపతి మార్గాల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా కూడా ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ప్రయాణికులు తమ ప్రయాణాలను ఈ రైళ్ల ఆధారంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ స్పెషల్ రైళ్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.