తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు - సామాన్య భక్తులకు ఈనెల 8 వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనం..!

టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు జనవరి 2 నుండి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనం కల్పించనుంది. భక్తులు సంయమనంతో శ్రీవారిని దర్శించుకోవాలని ఓ ప్రకటన ద్వారా కోరింది.

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు - సామాన్య భక్తులకు ఈనెల 8 వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనం..!
టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు జనవరి 2 నుండి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనం కల్పించనుంది. భక్తులు సంయమనంతో శ్రీవారిని దర్శించుకోవాలని ఓ ప్రకటన ద్వారా కోరింది.