తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్రం కమిటీ.. వెల్లడించిన కిషన్ రెడ్డి..

తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య నదీ జలాల వినియోగానికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని నోటిఫై చేసినట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. కృష్ణా–గోదావరి జలాలపై ఇరు రాష్ట్రాల సమస్యలను సాంకేతికంగా పరిశీలించి పరిష్కారం చూపడమే కమిటీ లక్ష్యమని వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్రం కమిటీ.. వెల్లడించిన కిషన్ రెడ్డి..
తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య నదీ జలాల వినియోగానికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని నోటిఫై చేసినట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. కృష్ణా–గోదావరి జలాలపై ఇరు రాష్ట్రాల సమస్యలను సాంకేతికంగా పరిశీలించి పరిష్కారం చూపడమే కమిటీ లక్ష్యమని వెల్లడించారు.