తెలంగాణలో పీఎం మాతృవందన అమలు కావట్లే.. ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’పథకం తెలంగాణలో అమలు కావడం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం లోక్‌‌‌‌‌‌‌‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రిఠాకూర్‌‌‌‌‌‌‌‌ రాతపూర్వక సమాధానమిచ్చారు.

తెలంగాణలో పీఎం మాతృవందన అమలు కావట్లే..  ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’పథకం తెలంగాణలో అమలు కావడం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం లోక్‌‌‌‌‌‌‌‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రిఠాకూర్‌‌‌‌‌‌‌‌ రాతపూర్వక సమాధానమిచ్చారు.