తల్లిని, భార్యను చంపి.. ఇద్దరు పిల్లలతో సహా రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య

ఒకే కుటుంబంలో చిగురుటాకుల్లాంటి ఇద్దరు పిల్లలతో పాటు మొత్తం ఐదుగురు మరణించడంతో వెంకటకృష్ణ పాలెం గ్రామం కన్నీరుమున్నీరవుతోంది.

తల్లిని, భార్యను చంపి.. ఇద్దరు పిల్లలతో సహా రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య
ఒకే కుటుంబంలో చిగురుటాకుల్లాంటి ఇద్దరు పిల్లలతో పాటు మొత్తం ఐదుగురు మరణించడంతో వెంకటకృష్ణ పాలెం గ్రామం కన్నీరుమున్నీరవుతోంది.