‘దొనకొండ’లో గృహ నిర్మాణాలకు 940 మంది అర్హులు

పేదల సొంతింటి కలను నెరవేర్చే చర్యల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సొంతంగా స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకోలేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 పథకం కింద ఇళ్లు మంజూరుకు చర్యలు చేపట్టింది.

‘దొనకొండ’లో గృహ నిర్మాణాలకు 940 మంది అర్హులు
పేదల సొంతింటి కలను నెరవేర్చే చర్యల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సొంతంగా స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకోలేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 పథకం కింద ఇళ్లు మంజూరుకు చర్యలు చేపట్టింది.