పెండింగ్లో ఉన్న ఇంటి పన్నులు సకాలంలో చెల్లించేలా ముందుకు రావాలని మునిసిపల్ కమిషనర్ ఎ.రామ చంద్రరావు కోరారు. బుధవారం రాజాంలోని పలు వార్డుల్లో ఇంటి పన్నులు, కొళాయి బిల్లులు వసూలును పరిశీలించారు. జేజే హోటల్ యజమాని మోహన్ రావు దొర నుంచి రెండు లక్షల 57 వేల 060 రూపాయలు వసూలుచేశారు. ఇంటి, నీటి పన్నుల వసూలులో భాగంగా పట్టణంలో అధిక మొత్తంలో బకాయిలు ఉన్నవారిని కమిషనర్ స్వయంగా కలిసి వసూలుచేయించారు.
పెండింగ్లో ఉన్న ఇంటి పన్నులు సకాలంలో చెల్లించేలా ముందుకు రావాలని మునిసిపల్ కమిషనర్ ఎ.రామ చంద్రరావు కోరారు. బుధవారం రాజాంలోని పలు వార్డుల్లో ఇంటి పన్నులు, కొళాయి బిల్లులు వసూలును పరిశీలించారు. జేజే హోటల్ యజమాని మోహన్ రావు దొర నుంచి రెండు లక్షల 57 వేల 060 రూపాయలు వసూలుచేశారు. ఇంటి, నీటి పన్నుల వసూలులో భాగంగా పట్టణంలో అధిక మొత్తంలో బకాయిలు ఉన్నవారిని కమిషనర్ స్వయంగా కలిసి వసూలుచేయించారు.