Andhra: వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు

వేదికపై వినిపించిన ఓ గిరిజన యువకుడి విన్నపం నిమిషాల్లోనే కార్యరూపం దాల్చింది. కానిస్టేబుల్ నియామక సభలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలతో తెనుములబండ గ్రామానికి రూ.2 కోట్ల బీటీ రోడ్డు మంజూరు అయ్యింది. మాటకు పనిని జోడించిన ఈ క్షణం సభను ఆశ్చర్యంలో ముంచింది.

Andhra: వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు
వేదికపై వినిపించిన ఓ గిరిజన యువకుడి విన్నపం నిమిషాల్లోనే కార్యరూపం దాల్చింది. కానిస్టేబుల్ నియామక సభలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలతో తెనుములబండ గ్రామానికి రూ.2 కోట్ల బీటీ రోడ్డు మంజూరు అయ్యింది. మాటకు పనిని జోడించిన ఈ క్షణం సభను ఆశ్చర్యంలో ముంచింది.