జిల్లాలో 1,779 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ 2025-26 సీజన్‌లో మంగళవారం వ రకు (ఈనెల 16వరకు) 212 మంది రైతుల వద్ద నుంచి రూ.3.99 కోట్ల విలువైన 1779.6 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోపాలకృష్ణ వెల్లడించారు.

జిల్లాలో 1,779 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ
జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ 2025-26 సీజన్‌లో మంగళవారం వ రకు (ఈనెల 16వరకు) 212 మంది రైతుల వద్ద నుంచి రూ.3.99 కోట్ల విలువైన 1779.6 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోపాలకృష్ణ వెల్లడించారు.