నేటితో మెస్సీ భారత పర్యటన ముగింపు.. ఢిల్లీలో ప్రధానితో భేటీ, ఎగ్జిబిషన్ మ్యాచ్
ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ "గోట్ టూర్" లో భాగంగా జరుగుతున్న భారత పర్యటన నేటితో ముగియనుంది. తన పర్యటనలో భాగంగా, మెస్సీ ఈ రోజు ఢిల్లీలో పలు కీలక కార్యక్రమాలలో పాల్గొననున్నారు.