రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ చెప్పారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే స్కూటీపై సిక్కువాడ, లక్ష్మీనగర్, కళ్యాణ్నగర్, మల్లికార్జున్నగర్లలో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ చెప్పారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే స్కూటీపై సిక్కువాడ, లక్ష్మీనగర్, కళ్యాణ్నగర్, మల్లికార్జున్నగర్లలో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.