రామ గుండం నియోజకవర్గంలో రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసింది శూన్యమని, ప్రజ లకిచ్చిన హామీలను ఎమ్మెల్యే నెరవేర్చడంలో విఫల మయ్యారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ ఎస్ చార్జిషీట్ను విడుదల చేశారు.
రామ గుండం నియోజకవర్గంలో రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసింది శూన్యమని, ప్రజ లకిచ్చిన హామీలను ఎమ్మెల్యే నెరవేర్చడంలో విఫల మయ్యారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ ఎస్ చార్జిషీట్ను విడుదల చేశారు.