కర్నూలు మార్కెట్యార్డు మధ్యలో నిలిచిపోయిన కోల్డ్ స్టోరేజీ ప్లాంటు
: కర్నూలు మార్కెట్ యార్డులో దశాబ్దం కింద రూ.4కోట్లు ఖర్చు పెట్టి కోల్డ్ స్టోరేజీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. దాదాపు రూ.2.50కోట్లు ఖర్చుచేసి సగం పని పూర్తిచేశారు.