సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం

పీఏసీ ఎస్‌ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని, లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ఏపీ పీఏసీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపా ధ్యక్షుడు రంగనాథ్‌, సీఐ టీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజే శ్వరరావు హెచ్చ రించారు.

సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం
పీఏసీ ఎస్‌ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని, లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ఏపీ పీఏసీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపా ధ్యక్షుడు రంగనాథ్‌, సీఐ టీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజే శ్వరరావు హెచ్చ రించారు.