నడిరోడ్డుపై ప్యాసింజర్ ట్రక్ బోల్తా: 30 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

నైజీరియా దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కనీసం 30 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

నడిరోడ్డుపై ప్యాసింజర్ ట్రక్ బోల్తా: 30 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
నైజీరియా దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కనీసం 30 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.