తొమ్మిది మున్సిపాలిటీలు గెలుస్తాం : పట్నం మహేందర్ రెడ్డి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తొమ్మిది మున్సిపాలిటీలు గెలుస్తాం : పట్నం మహేందర్ రెడ్డి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.