నిర్వహణకు నోచుకోక.. సిబ్బంది లేక

మం డలంలోని పశువైద్య కేంద్రాలు శిథిలావస్థకు చేరాయి. దీనికితోడు సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. సం తబొమ్మాళి, బోరుభద్ర, కొల్లిపాడులో పశువైద్య కేంద్రా లు, దండుగోపాలపురం, నౌపడల ఉప కేంద్రాల నుంచి మండలంలో 12,220 ఆవులు, గేదెలు, 35వేల మేకలు, గొర్రెలు, లక్షకు పైగా కోళ్లకు సేవలందాల్సి ఉంది.

నిర్వహణకు నోచుకోక.. సిబ్బంది లేక
మం డలంలోని పశువైద్య కేంద్రాలు శిథిలావస్థకు చేరాయి. దీనికితోడు సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. సం తబొమ్మాళి, బోరుభద్ర, కొల్లిపాడులో పశువైద్య కేంద్రా లు, దండుగోపాలపురం, నౌపడల ఉప కేంద్రాల నుంచి మండలంలో 12,220 ఆవులు, గేదెలు, 35వేల మేకలు, గొర్రెలు, లక్షకు పైగా కోళ్లకు సేవలందాల్సి ఉంది.