నెలల తర్వాత తెరుచుకున్న హోర్ముజ్ మార్గం.. భారత నౌక ‘దిశా’తో ప్రారంభమైన ఇంధన రవాణా!
నెలల తర్వాత తెరుచుకున్న హోర్ముజ్ మార్గం.. భారత నౌక ‘దిశా’తో ప్రారంభమైన ఇంధన రవాణా!
అమెరికా-ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు తెరపడుతూ శాంతి ఒప్పందం కుదరడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఊరట లభించింది. పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం నేపథ్యంలో ప్రపంచ చమురు, సహజవాయు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించనున్న తొలి నౌకగా ‘దిశా’ నిలిచింది.
అమెరికా-ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు తెరపడుతూ శాంతి ఒప్పందం కుదరడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఊరట లభించింది. పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం నేపథ్యంలో ప్రపంచ చమురు, సహజవాయు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించనున్న తొలి నౌకగా ‘దిశా’ నిలిచింది.