విశాఖపట్నానికి మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిపాదించి పదేళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ ఎటువంటి కదలిక లేదు. ఎప్పటికి పనులు ప్రారంభమవుతాయో తెలియదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా ఆమోదం పొందలేదు. ఇన్నేళ్ల తరువాత మళ్లీ దీనిపై సంయుక్త సర్వే నిర్వహిస్తుండడం గమనార్హం.
విశాఖపట్నానికి మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిపాదించి పదేళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ ఎటువంటి కదలిక లేదు. ఎప్పటికి పనులు ప్రారంభమవుతాయో తెలియదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా ఆమోదం పొందలేదు. ఇన్నేళ్ల తరువాత మళ్లీ దీనిపై సంయుక్త సర్వే నిర్వహిస్తుండడం గమనార్హం.